ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహించిన వరంగల్ జంట

వరంగల్, ప్రజాతంత్ర ప్రతినిధి, నవంబర్ 17: హిమాలయాల్లోని అత్యంత ఎత్తైన ఈ బేస్ క్యాంప్ను ఇటీవల అధిరోహించిన 16 మంది బృందంలో వరంగల్ జంట ఒకటి. హనుమకొండ బ్రాహ్మణ వీధికి చెందిన దహగం శ్రీకాంత్, శారద దంపతులు తమ 55 ఏండ్ల వయస్సులో 5,364 మీటర్ల ఎత్తులోని బేస్ క్యాంప్నకు సునాయాసంగా చేరుకున్నారు. బేస్ క్యాంప్…
