వరంగల్ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్

పార్టీ నేతలతో చర్చించి ఖరారు చేసిన అధినేత కెసిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన బీఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుని పునర్ వైభవాన్ని చాటుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.…
