యుద్ధం బాధ కలిగిస్తోంది

– నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి – పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత ఏర్పడుతోంది – హరీష్రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 10: పవిత్ర రంజాన్ మాసం లో జరుగుతున్న యుద్ధం చాలా బాధకలిగిస్తున్నదని బీఆర్ ఎస్ నాయకుడు హరీష్రావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సంగారెడ్డి లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింత…
