వికసిత్ భారత్ సాధనలో భాగస్వాములు కావాలి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1ః ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢమైన, దూరదృష్టి గల నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తూ గత సంవత్సరం (2025)లో ముందుకు సాగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు తెలిపారు. నూతన సంవత్సర ం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన గురువారం…
