అసెంబ్లీలో మా గొంతు నొక్కారు

– అది ఘోష్ కమిషన్ ఏకపక్షంగా ఇచ్చిన రిపోర్ట్ – వివరిస్తుంటే సీఎం సహా 8మంది మంత్రులు అడ్డుకున్నారు – గన్ పార్క్ వద్ద మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవతవకలు జరిగాయంటూ ఏకపక్షంగా నివేదిక ఇచ్చిందని అసెంబ్లీలో తాము…
