Tag #Voting #should be #fairly #Minister Ponnam

న్యాయ‌బ‌ద్ధంగా ఓటింగ్ జ‌ర‌గాలి

– ఓట్ చోరీపై రాష్ట్రంలో సంత‌కాల సేక‌ర‌ణ‌ -మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 14:  ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే , రాజ్యాంగం విలువలు కొనసాగాలంటే ప్రశాంతంగా న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. ఓటు చోరికి వ్యతిరేకంగా ఏఐసీసీ చేపట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు ఆయ‌న దిల్లీ వెళ్లారు. ప్ర‌యాణానికి ముందు ఆయ‌న…