ఆత్మప్రబోధంతోనే వోటువేయండి
రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రబోధంతోనే వోటు వేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆర్హులైన తమ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గతంలో వివి గిరి రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ఇందిరాగాంధి పిలుపునిచ్చినట్లుగానే ఆత్మప్రబోధంతో తమ వోటును సద్వినియోగం చేసుకోవాలంటూ ఎంపిలకు, ఎంఎల్ఏలకు కెసిఆర్ ప్రబోధించారు. రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుసేన్ అకస్మాత్తుగా 1969…
