‘వోట్ చోరీ’ లోగో ఆవిష్కరణ

– గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా బీహార్లో వోట్ చోరీకి సంబంధించిన ప్రచార లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి…
