Tag Visit to farmer families

దిల్లీకి సిఎం కెసిఆర్‌

‌రేపు చంఢీఘడ్‌లో రైతు కుటుంబాలకు పరామర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 20 : జాతీయ స్థాయి పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దిల్లీకి చేరుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్‌ ‌బృందం దిల్లీకి వెళ్లింది. దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ ‌వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవుతారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమై,…

You cannot copy content of this page