Tag #visakhapatnam #yoga day #PM speach

ప్రపంచ దేశాలను ఏకం చేసిన యోగా

విశాఖలో జరిగిన యోగా డేలో ప్రధాని మోదీ విశాపట్నం : అంతర్జాతీయ యోగా వేడుకలు విశాఖపట్టణఱంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని అందరికీ శుభాకాంక్షలు అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘యోగా ప్రంచ దేశాలను ఏకం చేసింది.. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు…