వికసిత భారత్ సాకారంలో మహిళలు భాగస్వాములు కావాలి

˜సైన్యంలో మహిళలు దుర్గామాతలుగా దేశాన్నిరక్షిస్తున్నారు. ˜దేశ చరిత్రను మహిళలు తిరగరాయాలి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6 : దేశ మైనింగ్ రంగ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న నారీమణుల మధ్య ఈ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మైనింగ్ రంగం మాత్రమే కాకుండా…

