ములుగు పీఠం కాంగ్రెస్ కు దక్కడం సంతోషకరం

– మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: ములుగు మున్సిపాలిటీ ఎన్నికలు జరగగా ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు 12 మంది గెలవడం చాలా సంతోషంగా ఉందని ములుగు మున్సిపాలిటీలో మొట్ట మొదటి పీఠం కాంగ్రెస్ పార్టీ దక్కించుకునేలా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులందరీకి మంత్రి సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.…
