పెచ్చెట్టికి రాష్ట్రస్థాయి పురస్కారం

– కాజీపేట ఐటీఐ ప్రిన్సిపాల్గా సేవలకు గుర్తింపు – మంత్రి వివేక్ చేతుల మీదుగా రాజధానిలో ప్రదానం వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: కృషి, పట్టుదలకు మారుపేరు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు. క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధత కలిగిన ఆయన కాజీపేట ఐటీఐ ప్రిన్సిపాల్గా ఎందరో విద్యార్థులను పారిశ్రామిక రంగంలో తీర్చిదిద్దారు. మూడు దశాబ్దాలకుపైగా ఆయన అందించిన…
