నోబెల్ బహుమతిని ట్రంప్కు అంజేసిన మచాడో

వాషింగ్టన్, జనవరి 16: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను వెనుజువెలా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో వైట్హౌజ్లో కలిశారు. ఈ సందర్భంగా తన నోబెల్ శాంతి బహుమతి పురస్కారాన్ని ట్రంప్కు అందజేశారు. సమావేశం అనంతరం ఈ విషయాన్ని మచాడో స్వయంగా విూడియాకు వెల్లడిరచారు. ఈ సందర్భంగా మచాడో మాట్లాడుతూ ’చరిత్రలో 200 ఏళ్ల తర్వాత…
