హ్యాం రోడ్ల పేరిట మరో కుంభకోణం
– హరీశ్ రావు, వేముల చిట్చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: రాష్ట్రంలో హ్యాం రోడ్ల పేరిట రూ.18 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని బీఆరఎస్ మాజీ మంత్రులు హరీష్రావు, వేముల ప్రశాంత్రెడ్డిలు ఆరోపించారు. అసెంబ్లీ వద్ద మంగళవారం మీడియాతో చిట్చాట్ మాట్లాడుతూ ఆర్ అండ్బీ రూ.12 వేల కోట్లు, పంచాయతీరాజ్ శాఖ రూ.6000 కోట్లు…
