Tag Vem Narender Reddy #confirmed #for Rajyasabha seats

రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఖరారు

ఏఐసీసీ పెద్దలతో ముఖ్యమంత్రి భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం దేశ రాజధాని దిల్లీ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లిన ఆయన ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశం అయ్యారు. ప్రధానంగా రాష్ట్రం నుండి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ…