Tag #vehicle #plunges into valley #8 killed #Maharashtra

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

-అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు -8మంది ప్రయాణికుల దుర్మరణం ముంబై, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్‌ 18: ‌మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో తీసుకెళ్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమంది దుర్మరణం చెందారు. తొలుత ఆరుగురు చనిపోగా..ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడ్డారు. వీరి…