దేశభక్తి,నిపెంపొందించేది వేద విద్య

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: వేద విద్య పిల్లలలో జ్ఞానం మాత్రమే కాకుండా ధర్మబద్ధత, దేశభక్తి, సాంస్కృతిక విలువలను కూడా పెంపొందిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు అన్నారు. నాగోల్ సమీపంలోని కుంట్లూరు గ్రామంలో ఉన్న వేదవ్యాస పాఠశాల ట్రస్ట్ను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు,…
