పేదల హక్కులను దెబ్బతీసేలా వీబీజీ-రామ్ జీ చట్టం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2: డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందని, ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి కనీసం వంద రోజుల ఉపాధి కల్పించి, కనీస వేతనం అందించే గ్యారంటీ ఈ చట్టం ప్రధాన లక్ష్యమని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ…
