డెహ్రాడూన్ దిల్లీ మధ్య వందే భారత్
వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ : ఉత్తరాఖండ రాజధాని డెహ్రాడూన్ నుంచి దేశ రాజధాని న్యూ దిల్లీతో కలుపుతున్న తొలి సెవి•-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. వివిధ మార్గాల నుంచి దిల్లీని కలుపుతున్న ఆరవ వందే భారత్ రైలు ఇది. ఇప్పటివరకు దేశ…