వనవాసం
బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి పాండవులకు మరలా పాత్రికామి ద్వారా వర్తమానం పంపారు. ధర్మరాజు తండ్రి ఆజ్ఞనుకాదనకుండా, హస్తినాపురం చేరుకున్నాడు. పెద్దలందరూ ధృతరాష్ట్రునికి ద్యూతం వద్దని సలహానిచ్చారు. గాంధారీ చెప్పి చూసింది. ఎవ్వరి మాటా దృతరాష్ట్రుడు వినలేదు. అనుద్యూతం ప్రారంభమైంది. ఈ సారి శకుని కొత్త పందాన్ని సూచించాడు. ఈ సారి ఓడిన వారు…