దేశంలో రైతుబంధు, దళిత బంధు సృష్టించింది కేసీఆర్…

లక్ష కోట్లుతో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్… వలసల వనపర్తిని వరి పంటల పర్తిగా మార్చాం… ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ వనపర్తి, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతుబంధు. దళిత బంధు పథకాలను సృష్టించింది ఈ కేసీఆర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వనపర్తి జిల్లా…