జనారణ్యంగా ఏడుపాయల

– భక్తులతో కిక్కిరిసిన వనదుర్గమాత ఆలయం – కన్నులపండువగా మహా శివరాత్రి జాతర – పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రోహిత్ దంపతులు మెదక్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏడుపాయల గుట్టలు శివనామ స్మరణలతో మార్మోగాయి. ఏడు పాయలుగా ప్రవహించే మంజీరా నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి,…
