Tag @Vamanrao #murder case #CBI #starts #investigation

వామన్‌రావు దంపతుల హత్యపై సీబీఐ ద‌ర్యాప్తు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 2: ‌పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో  సీబీఐ ద‌ర్యాప్తు ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 120బీ, 341, 302, 34 సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదుచేసింది. నిందితులుగా వసంతరావు, కుంట శ్రీనివాస్‌, అక్కపాక కుమార్‌ ‌పేర్లను చేర్చింది. 2021, ఫిబ్రవరి 17న పెద్దపల్లి…