బీసీలకు న్యాయం బీజేపీతోనే సాధ్యం

– డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు – పార్టీ అధ్యక్షుడు రామచందర్రావు సమక్షంలో చేరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు బీసీ కమిషన్ సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్రంలో తొలి బీసీ కమిషన్ సభ్యుడిగా, అనంతరం రెండో హయాంలో బీసీ కమిషన్ చైర్మన్గా సేవలందించిన డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…
