కన్నుల పండువగా వైకుంఠ ద్వారదర్శనం

– ఉత్తర ద్వారంలో భద్రగిరి రామయ్యను చూసి తరించిన భక్తజనం భద్రాచలం, ప్రజాతంత్ర,డిసెంబర్ 30 : ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా దక్షిణ భారత దేశంలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఉత్తర ద్వారదర్శనం మంగళవారం తెల్లవారుజామున వైభవంగా జరిగింది. వేదపండితులు మంత్రోచ్ఛారణలు, ధూపదీపాల నడుమ జే గంటలు మోగుతుండగా ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి.…
