Tag Uttarakhand

వ్యాపారీకరణ ముసుగులో చార్ ధాం యాత్ర

  మోక్ష మార్గంలో హిమాలయ సాక్షిగా మహా దోపిడీ – భీతిల్లజేసే నిజాలు భారతీయ సనాతన ధర్మంలో తీర్థయాత్రలకు అత్యున్నత ప్రాధాన్యత ఉంది. మోక్ష సాధనకు, ఆత్మశుద్ధికి ఇవి మార్గాలుగా భావిస్తారు. ముఖ్యంగా హిమాలయ పర్వత శ్రేణుల ఒడిలో, ప్రకృతి రమణీయత నడుమ వెలిసిన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించడం హిందువుల ఆధ్యాత్మిక…

హేమకుండ్ సాహిబ్ గురుద్వార

గిరియానం – 5 భారతదేశంలోని గురుద్వారాలన్నింటిలో హేమకుండ్ సాహిబ్అతి ఎత్తైన ప్రదేశంలో వుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలోవున్న ఈ ప్రదేశం సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టంనుంచి 15000 అడుగుల ఎత్తులో వుంది. చుట్టూ ఎత్తైన ఏడు పర్వతాలమధ్యలో హిమనదీయ సరస్సు ఇక్కడి ప్రత్యేకత. అక్టోబర్ నుంచి ఏప్రిల్వరకు మంచుతో కప్పబడి వుంటుంది.…