భారత్పై సుంకాలు నేటినుంచి అమల్లోకి

– మన దేశ దిగుమతులపై యు.ఎస్. 50శాతం టారిఫ్ – సవాళ్లను ఎదుర్కొంటామన్న ఆర్బీఐ వాషింగ్టన్,ప్రజాతంత్ర, ఆగస్ట్26: భారతీయ ఎగుమతులపై 50 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ సర్కార్.. రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్పై మరో 25 శాతం టారీఫ్లు విధించిన…
