యూరియా కోసం రైతుల పాట్లు

– తెల్లవారుజాము నుంచే క్యూలు – ప్రభుత్వంపై ఆగ్రహం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: యూరియా బస్తాల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద శనివారం యూరియా టోకెన్లు జారీ చేయగా, టోకెన్ల వారీగా రైతు వేదిక వద్ద బస్తాలను పంపిణీ చేశారు. యూరియా బస్తాల…
