యూరియా సరఫరాలో కేంద్రం వివక్ష

– రైతులతో క్రూరమైన ఆట ఆడుతున్న కేంద్రం – లేఖలపై తప్ప ఆచరణలో ఏమీ లేదు – మంత్రులు కలిసినా కదలిక లేదు – కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డ తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రాష్ట్రానికి అవసరమైన యూరియా ఎరువుల సరఫరాలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, ద్వంద్వ వైఖరిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ…
