యూరియా యాప్తో రైతులకు మేలు

– అన్ని రాష్ట్రాల్లో అమలుకు ఆసక్తి – ప్రశంసలు అందించిన కేంద్ర వ్యవసాయ శాఖ – మంత్రి తుమ్మల కార్యాలయం ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8:రైతులకు పారదర్శకంగా ఎరువుల పంపిణీ చేయడం ద్వారా తెలంగాణ ఫర్టిలైజర్ యాప్నకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్ర ఫర్టిలైజర్…
