Tag #Up to 5 minutes #allowed #for 10th and inter exams #CS

టెన్త్, ఇంటర్ పరీక్షలకు 5 నిమిషాల వరకు అనుమతి

– సీఎస్ రామకృష్ణారావు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : రాష్ట్రంలో ఇంటర్మీడియట్, ఎస్ఎస్‌సీ పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష ప్రారంభం తర్వాత ఐదు నిమిషాల వరకు హాజరయ్యేందుకు అనుమతినిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్…