Tag #Untimely rain #in Nizamabad district #loss to farmers

నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం

– తడిసి ముద్దయిన వరి, పసుపు పంటలు నిజామాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, మామిడి పంటలకు తీవ్ర నస్టం వాటిల్లింది.  బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో వరి కోతలు చురుగ్గా సాగుతున్నాయి. చేతికి వచ్చిన ధాన్యాన్ని ఆరబోయగా తడిసి ముద్దవడంతో…