పశ్చిమాసియాలో తగ్గని ఉద్రిక్తతలు

– కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ దాడి టెహ్రాన్, మార్చి 25: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజు రోజుకీ భీకర స్థాయికి చేరుకుంటున్నాయి. యుద్ధం మొదలైనప్పటికి నుంచి గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడికి పాల్పడింది. డ్రోన్ ఓ ఆయిల్ ట్యాంకర్ను ఢీ కొట్టడంతో పెద్ద ఎత్తున…
