బీఆర్ఎస్ హయాంలో పాలమూరుకు తీరని అన్యాయం

– పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్లక్ష్యం – డీపీఆర్ ఆమోదం పొందకముందే రూ. 20,641 కోట్లు ఖర్చు – 90శాతం పనులు పూర్తయ్యాయనే దుష్ప్రచారం – మండిపడ్డ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన తీరుపై రాష్ట్ర నీటిపారుదల…
