తెలంగాణలో రైతులు అప్పులపాలై రోడ్డున పడ్డారు
-బ్యాంకులు, షావుకారుల ముందు రైతును దొంగను చేశారు -రైతు బంధు ఇచ్చి ఇన్ పుట్ సబ్సీడీ పూర్తిగా ఎత్తేశారు -భూసార పరీక్షలు కేంద్రం ఇచ్చిన నిధులు రాష్ట్రం పక్కదారి -రైతు సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు ఫోటో రైటప్ : రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ఎస్.జైపాల్ రెడ్డి …