Tag #union government formed #National criticcal mineral mission #Minister Kishanreddy

దిగుమతులు తగ్గించేందుకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, మార్చి 18: క్రిటికల్ మినరల్స్ విషయంలో మనం ప్రస్తుత పరిస్థితుల్లో 90 నుంచి 95% వరకు దిగుమతులపై ఆధారపడుతున్నామని, దీన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌ను ప్రారంభించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. లోక్‌సభలో…