రూ.1,60,504 కోట్ల విలువైన పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

– అస్సాంలో అండర్ వాటర్ రివర్ టన్నెల్ నిర్మాణం – దిల్లీ- అంబాల మధ్య మూడు, నాలుగో రైల్వే లైన్ ఏర్పాటు న్యూదిల్లీ, ఫిబ్రవరి 14: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీకి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, అశ్విని వైష్ణవ్…
