Tag #Union Cabinet #approves #expansion of NH 167 #Minister Kishanreddy

ఎన్‌హెచ్ 167 విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా తెలంగాణలోని గుడెబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు ఉన్న ఎన్‌హెచ్-167 రహదారిని నాలుగు లేన్లకు విస్తరించడానికి ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ’ఎక్స‘లో తెలిపారు. ఈ…