Tag Ugadi Greetings to people of state

కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా మారాలి

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29 : కొత్త సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సాగునీరుతో పంటలు పండి రాష్ట్రం సుభిక్షంగా మారాలని కేసీఆర్ అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. రైతన్నలు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది…