రెండు వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది మృతి
యూపిలో రెండు బస్సలు ఢీకొని 8 మంది మృత్యువాత హిమాచల్లో కారు లోయలో పడి 5 గురు దుర్మరణం లక్నో, జూలై 25 : వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 13మంది మృత్యువాత పడ్డారు. యూపి, హిమాచల్లో జరిగిన ఈ రెండుప్రమాదాల్లో 13మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం…