తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

– రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొని ఆరుగురు దుర్మరణం చెన్నై,నవంబర్24: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెంకాశీ-మదురై రోడ్డులో ఎదురెదురుగా వొస్తున్న రెండు ప్రైవేటు బస్సులు ఒకదాన్నొకటి ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో 28 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మదురై నుంచి సెన్కొట్టాయ్ వెళ్తున్న ఓ…
