తెలంగాణ, రాజస్థాన్ ల ఉమ్మడి విద్యుత్ ప్రాజెక్టులు

– సింగరేణితో రాజస్థాన్ విద్యుత్ సంస్థ ఒప్పందం – 2300 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం – రాజస్థాన్ విద్యుత్ మంత్రి హీరాలాల్ నగర్ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లేఖ అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: సింగరేణి సంస్థతో కలిసి రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ 2,300 మెగావాట్ల…
