Tag Two more arrested in phone tapping

ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

రైతులు ఆగమైపోతున్నా పట్టింపులేదు బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌   ప్రెసిడెంట్‌  కెటిఆర్‌ సిరిసిల్ల,ప్రజాతంత్ర,మార్చి 28:  కాంగ్రెస్‌ పార్టీ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్‌ తెచ్చిన కరువన్నారు. రాజన్న…