రెండు రోజుల ఎన్కౌంటర్లు బూటకం

– అదుపులోకి తీసుకుని దారుణంగా కాల్చి – కోర్టులో హాజరు పర్చకుండా ఎన్కౌంటర్ – ఎన్కౌంటర్లపై న్యాయ విచారణకు సీపీఎం డిమాండ్ విజయవాడ,నవంబర్ 19: మారేడుమిల్లి ఏజెన్సీలో జరిగిన వరుస ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులను ముందుగానే నిర్బంధించి, అరెస్టు చేసి…
