జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

వైద్య ఖర్చులు తాళలేక అప్పులపాలవుతున్నారు.. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.. డిప్యూటీ సిఎంతో టీయూడబ్ల్యూజే ప్రతినిధులు సానుకూలంగా స్పందించిన భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : గత ఐదేళ్లుగా రాష్ట్రంలో జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలు కాకపోవడంతో అప్పులు చేసి చికిత్స పొందే పరిస్థితి నెలకొందని, కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందే…
