జర్నలిస్టుల సమస్యలను విస్మరించం

– వచ్చే వారంలో నూతన అక్రిడిటేషన్ విధివిధానాలపై చర్చిద్దాం – ఇండ్ల స్థలాల జారీ ప్రక్రియ కోర్టు పరిధిలోని అంశం – టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా మహాసభలో మంత్రి పొంగులేటి వైరా, ప్రజాతంత్ర, జులై 24: ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడటంలో జర్నలిస్టుల పాత్ర కూడా కీలకం.. 18 నెలలుగా ప్రజాపాలన సజావుగా సాగడంలో వారి సహకారం ఎంతో…
