రచ్చకెక్కిన బెంగాల్ రాజకీయం

– ఈడీ చర్యలపై మమతా నిరసన ప్రదర్శన – మమతా బెనర్జీ తీరుపై మండిపడ్డ బిజెపి – విచారణకు అడ్డుపడడంపై సుప్రీం కోర్టులో ఈడీ పిటిషన్ కోల్కతా, జనవరి 9: ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ, దాని సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్పై ఈడీ దాడుల వ్యవహారం రచ్చకెక్కింది. దీనిపై కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం…
