టిటీడీ ఎల్ ఏ సీ సభ్యునిగా ‘ ప్రజాతంత్ర ‘ ఎడిటర్ దేవులపల్లి అజయ్

ఉత్తర్వులు జారీ చేసిన ఈఓ హైదరాబాద్,నవంబర్10: తెలంగాణ లో తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా దేవులపల్లి అజయ్ ని నియమిస్తూ కార్యనిర్వహణ అధికారి ఉత్తర్వులు జారీ చేసారు. జూబిలీ హిల్స్, హిమాయత్ నగర్ మరియు నిర్మాణం లో ఉన్న కరీంనగర్ తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ది కార్యక్రమాల్లో సేవా భావంతో పాల్గొననునట్లు…
