Tag #TTD Eo #cottages #review #Tirumala

భక్తుల సౌకర్యార్థం నూతన కాటేజీ విధానం

– రూకల్పనకు టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశం తిరుమల, ప్రజాతంత్ర, జులై 15: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు నూతన కాటేజీ విధానాన్ని రూపొందించాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులన ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని తన చాంబర్‌లో అదనపు ఈవో సిహెచ్‌.వెంకయ్య చౌదరితో కలిసి అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.…